Wednesday 5 July 2017

శనివార్ వాడా

ఒకప్పటి పేష్వాల నివాసం. ఇప్పుడు శిధిలమై పునాదులు మాత్రమే మిగిలాయి.చరిత్ర అంటే ఇష్టపడే వాళ్ళు ,ఒకసారి సందర్శించొచ్చు.ప్రతి ఒక్క చోట బోర్డులు ఉండటం వల్ల ఒకప్పుడు అక్కడ సభ జరిగేది,ఫలానా వారు నివాసం ఉన్నారు.ఇక్కడ కూర్చొని నృత్య ప్రదర్శనలు చూసేవారు అని ఊహించుకోవాల్సిందే. 1730 లో ఒక శనివారం రోజు పేష్వా బాజీరావు 1 ఈ వాడా కి శంఖుస్థాపన చేశారు.1732 లో పూర్తయ్యింది.శనివారం రోజున మొదలు పెట్టటం వల్ల ,దీనికి శనివార్ వాడా అని పేరు.ఈ కోటలో సుమారు వెయ్యి మంది నివసించేవారట.1828 లో జరిగిన అగ్నిప్రమాదం తో కోట మొత్తం ధ్వంసం అయ్యింది.

           
ప్రవేశ ద్వారం 


       ఒకప్పటి చరిత్ర కి ఆనవాళ్లు 



ఫౌంటెన్
మంత్రుల సమావేశం జరిగే ప్రదేశం


దీనికి ఎదురుగా రంగమహల్ ఉండేదట. ఇక్కడ కూర్చొని నృత్యం చూసేవారట 




7 comments:

Arbinda said...

History speaks through these creations . Thanks for sharing:)

Anuradha said...

Welcome @ Arbinda
Thank you for commenting :)

Arbinda said...

My pleasure :) Hope U will keep posting new pics :)

Anuradha said...

Ha, I will... :)

Arbinda said...

Oh thank you in advance:) Hope to see them soon :)

Anuradha said...

Welcome :)

Arbinda said...

my pleasure:)